జానకమ్మ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

జానకమ్మ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

– VHPS రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దన్న.

కూడేరు(అక్టోబర్ 16)AP 39 TV న్యూస్:-

కాంగ్రెస్ పార్టీ మండల మహిళ నాయకురాలు జానకమ్మ మృతి ఆ పార్టీకి తీరని లోటని VHPS ,MRPS నాయకులు పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఉరవకొండ టౌన్ R&B గెస్ట్ హౌస్ లో ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో VHPS రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దన్న, MRPS జిల్లా ఉపాధ్యక్షులు రాజు ,మండల అధ్యక్షులు పాల ఈశ్వరయ్య , ఉపాధ్యక్షులు ఆంజనేయులు , అంజి MRPS సీనియర్ నాయకులు బానుప్రకాష్ mjp నాయకులు రమేశ్ ,కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షులు ఆంజనేయులు ,సోనియా సీనా తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కుడేరు

Leave A Reply

Your email address will not be published.