మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడిగా సర్దార్ వలి
మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడిగా సర్దార్ వలి
కూడేరు (అక్టోబర్ 17)AP 39 TV న్యూస్:-
వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడిగా కూడేరుకు చెందిన సర్దార్ వలి (మండల కో ఆప్షన్ సభ్యులు) ఎంపికయ్యారు. మంగళవారం కూడేరులోజరిగిన వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి ప్రకటించి అభినందనలు తెలిపారు అనంతరం ఆయనకు మండల పార్టీ నేతలు ,ముస్లింలు
అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని సర్దార్ వలి పేర్కొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు