రేషన్ బియ్యం పట్టివేత

AP 39TV NEWS

RODDAM

 

రేషన్ బియ్యం పట్టివేత

ఆటో సీజ్

సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రోద్దం మండలం శివారులో కర్ణాటకకు తరలిస్తున్న ఆటోను పట్టుకుని

12 బ్యాగులు ఆరు క్వింటాళ్ల బియ్యం ను సీజ్ చేసి డ్రైవర్ను అరెస్టు చేసి కేసు నమోదు చేసి నట్లు

ఎస్సై నాగ స్వామి తెలిపారు

 

రిపోర్టర్

ఉమాశంకర్

Leave A Reply

Your email address will not be published.