YSR CP ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడిగా శంకర్ నాయక్
కూడేరు (అక్టోబర్ 17)AP 39 TV న్యూస్:-
వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడిగా కూడేరుకు చెందిన శంకర్ నాయక్ ఎంపికయ్యారు. మంగళవారం కూడేరులో జరిగిన వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి ప్రకటించి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయనకు మండల పార్టీ నేతలు , ప్రజాప్రతినిధులు
అభినందనలు తెలిపారు. అనంతరం శంకర్ నాయక్ విలేకరులతో మాట్లాడారు.పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు