YSR CP మండల మహిళా అధ్యక్షురాలుగా హేమలత

YSR CP మండల మహిళా అధ్యక్షురాలుగా హేమలత

 

కూడేరు (అక్టోబర్ 17)AP 39 TV న్యూస్:-

 

వైఎస్సార్ సీపీ మండల మహిళా విభాగం అధ్యక్షురాలుగా మరుట్ల-2. వ కాలనీకి చెందిన హేమలత (పరమేశ్వర్ రెడ్డి భార్య) ఎంపికయ్యారు. మంగళవారం కూడేరులో జరిగిన వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి ప్రకటించి అభినందనలు తెలిపారు. అనంతరం ఆమెకు మండల పార్టీ నేతలు , ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకుపోయి పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు.

 

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.