Browsing Category

Andhra

తాగునీటి సమస్యకు పరిష్కారం చూపిన ఆర్డబ్ల్యుఎస్ ఈఈ ,ఎంపీపీ

తాగునీటి సమస్యకు పరిష్కారం చూపిన ఆర్డబ్ల్యుఎస్ ఈఈ ,ఎంపీపీ AP 39 TV న్యూస్ ,కూడేరు: ఆర్డబ్ల్యూఎస్ ఈఈ జవహర్ కుమార్ ,ఎంపీపీ నారాయణరెడ్డి ,ఉరవకొండ సిఐ శేఖర్ చొరవతో కూడేరు మండల పరిధిలోని మరుట్ల మూడవ కాలనీ ,ఉదిరిపికొండ తండా గ్రామాల మధ్య…

వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా మట్టి ఖర్చుల కోసం సహాయం

*అనంతపురం నగరంలోని రహమత్ నగర్ కు చెందిన తిరుమల్ రెడ్డి  నిన్న మధ్యాహ్నం మరణించడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి  వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా మట్టి ఖర్చుల కోసం సహాయంగా పదివేల రూపాయలు బాధిత కుటుంబ సభ్యులకు అందించడం…

ప్రజల ఏటువంటి పనులు జరగడం లేదు

ఏపీ 39 టీవీ ఛానల్ న్యూస్ సోమందేపల్లి. : గ్రామ సచివాలయంలో నిలిచిపోయిన ఆన్లైన్ సేవలు: సోమందేపల్లి మండల పరిధిలోని కేతగాని చెరువు గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ 2 సంవత్సారాలు నుండి లేకపోవడం వల్ల ఇక్కడ జరగాల్సిన ప్రజల ఏటువంటి పనులు…

గుండె పోటుకు గురై రైతన్న మృతి

తాడిపత్రి AP39 టీవీ: బ్యాంకులో పంట రుణాలు రెన్యువల్ చేసేందుకు వెళ్లి సంతకం చేసిన తరువాత గుండె పోటుకు గురై రైతన్న మృతి చెందిన సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. పుట్లూరు మండల కేంద్రంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో శనగలగూడూరు…

గుక్కెడు నీళ్ల కోసం

AP39 TV Channel. గుక్కెడు నీళ్ల కోసం ఖాళీ బిందెల తో టిడిపి, సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో ఇస్లాపురం క్రాస్ వద్ద రాస్తారోకో...... పెనుకొండ నగర పంచాయతీ తిమ్మాపురం, ఇస్లాపురం, వెంకటరెడ్డి పల్లి గ్రామాలకు నీళ్లు రాకపోవడంతో ఈరోజు ఇస్లాపురం క్లాస్…

ఘనంగా శివానందరెడ్డి నాగమణిల పెళ్లి వేడుకలు

ఘనంగా శివానందరెడ్డి- నాగమణిల పెళ్లి వేడుకలు AP39TV న్యూస్ , కూడేరు: కూడేరు మండలం బ్రాహ్మణపల్లికి చెందిన వైఎస్సార్ సీపీ నేత రామచంద్ర రెడ్డి సోదరి కుమారుడు శివానందరెడ్డి వివాహం నాగమణితో బుధవారం కూడేరులోని సాయిబాబా దేవాలయంలో ఘనంగా జరిగింది…

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే AP 39TV న్యూస్, కూడేరు: కూడేరు మండలం కమ్మూరుకు చెందిన వైయస్సార్ సీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి కుమారుడు శ్యాంసుందర్ రెడ్డి వివాహం శిరీషతో ఘనంగా జరిగింది .ఈ కార్యక్రమానికి ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై…

సబ్సిడీతో సమీకృత దాణా – వైద్యాధికారి శ్రీనివాసులు

సబ్సిడీతో సమీకృత దాణా - వైద్యాధికారి శ్రీనివాసులు AP 39TV న్యూస్, కూడేరు: ప్రభుత్వము సబ్సిడీతో సమీకృత దాణా అందజేస్తుందని మండల పశు వైద్యాధికారి శ్రీనివాసులు బుధవారం తెలిపారు. కేజీ మొత్తం ధర 1650 రూపాయలు. కాగా 60 శాతం సబ్సిడీతో…

సమస్యల పరిష్కారం కోసమే “జగనన్నకు చెబుదాం”

సమస్యల పరిష్కారం కోసమే "జగనన్నకు చెబుదాం"  -ఎంపీపీ నారాయణరెడ్డి, ఎంపీడీఓ ఎంకే బాషా  AP39TV న్యూస్, కూడేరు: ప్రభుత్వ సేవలకు సంబంధించి ఎలాంటి సమస్యల పరిష్కారానికైనా త్వరితగతిన పరిష్కారం చూపాలన్నదే "జగనన్నకు చెబుదాం" కార్యక్రమ ముఖ్య…

వివాహ కార్యక్రమానికి హాజరైన పయ్యావుల శ్రీనివాసులు

వివాహ కార్యక్రమానికి హాజరైన పయ్యావుల శ్రీనివాసులు  AP 39TV న్యూస్, కూడేరు: కూడేరు కు చెందిన టిడిపి కార్యకర్త వడ్డే సూర్యనారాయణ కుమారుడు అనిల్ కుమార్ వివాహం ఆదివారం కూడేరు సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి…