Browsing Category
Regional
మీకు మేలు జరిగింటే వైఎస్సార్ సీపీని ఆశీర్వదించండి
మీకు మేలు జరిగింటే వైఎస్సార్ సీపీని ఆశీర్వదించండి
-వై. ప్రణయ్ రెడ్డి
కూడేరు,ఫిబ్రవరి 29(AP 39 TV న్యూస్):-
కూడేరు మండలం అరవకూరులో గురువారం వైఎస్సార్ సీపీ నేతలు "విజయ సంకల్ప యాత్ర "కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమానికి…
భారీ బైక్ ర్యాలీతో తరలి వెళ్లిన ప్రణయ్ రెడ్డి
భారీ బైక్ ర్యాలీతో తరలి వెళ్లిన ప్రణయ్ రెడ్డి
కూడేరు,ఫిబ్రవరి 29(AP 39 TV న్యూస్):-
అరవకూరులో గురువారం వైఎస్సార్ సీపీ నేతలు "విజయ సంకల్ప యాత్ర "కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పార్టీ రాయలసీమ…
జర్నలిస్టు అందరూ ఒకే వేదిక పైకి రావడం ఎంతో ఆనందంగా ఉంది
జర్నలిస్టు అందరూ ఒకే వేదిక పైకి రావడం ఎంతో ఆనందంగా ఉంది
మచ్చ రామలింగారెడ్డి కృషి అభినందనీయం
సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు
రాష్ట్రస్థాయి క్రికెట్ టోపీలను
ఆవిష్కరించిన కలెక్టర్ అరుణ్ బాబు
రాష్ట్రంలో ఉండే జర్నలిస్టులందరూ…
సీఎం సమావేశానికి బైరెడ్డి దేవేంద్ర
సీఎం సమావేశానికి బైరెడ్డి దేవేంద్ర
కూడేరు,ఫిబ్రవరి26(AP 39 TV న్యూస్):-
27న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళగిరిలో సి కె కన్వెన్షన్ లో సమావేశం జరగనుంది .ఈ సమావేశానికి కూడేరు మండలం నుంచి వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్…
మాజీ ఎమ్మెల్యే “విశ్వ”కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీపీ
మాజీ ఎమ్మెల్యే "విశ్వ"కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీపీ
కూడేరు,ఫిబ్రవరి 25 (AP 39 TV న్యూస్):-
ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త ,మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డికి ఎంపీపీ నారాయణరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు ,పార్టీ…
కేంద్ర వైద్య కమిటీ బృందం పర్యటన
కేంద్ర వైద్య కమిటీ బృందం పర్యటన
కూడేరు(AP 39 TV న్యూస్) ఫిబ్రవరి 24:-
జాతీయ నాణ్యత ఆమె ప్రమాణాలు కేంద్ర వైద్య కమిటీ బృందం శనివారం కూడేరు మండలం గొటుకూరులోని వైఎస్సార్ విలేజ్ హెల్త్ అండ్ సెంటర్ ను సందర్శించింది. ఈ సందర్భంగా కేంద్ర కమిటీ…
ఉపాధ్యాయురాలు కు ఎంఈఓ పరామర్శ
ఉపాధ్యాయురాలు కు ఎంఈఓ పరామర్శ
కూడేరు(AP 39 TV న్యూస్) ఫిబ్రవరి 24:-
కూడేరు మండలం ముద్దలాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు లక్ష్మీదేవి శనివారం విధులకు వస్తూ రోడ్డు ప్రమాదానికి గురైంది. అనంతపురంలోని ఆసుపత్రిలో ఆమెను…
ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి
*ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి*
సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలంలోని కృష్ణాపురం పంచాయతీ గోపాలపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. అంతకు ముందు గంగమ్మ గుడిలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారానికి…
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
కూడేరు(AP 39 TV న్యూస్):-
తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించే ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని
రైతు సాధికార సంస్థ రాష్ట్ర ప్రభుత్వ…
“సిద్ధం” సభకు భారీగా తరలి రండి
"సిద్ధం" సభకు భారీగా తరలి రండి
-ఎంపీపీ నారాయణరెడ్డి
కూడేరు(AP 39 TV న్యూస్):-
ఎన్నికల శంఖారావం లో భాగంగా ఈనెల 18న రాప్తాడులో నిర్వహించే సిద్ధం సభకు భారీగా తరలిరావాలని ఎంపీపీ నారాయణరెడ్డి పిలుపునిచ్చారు .శుక్రవారం కూడేరులో తన ఛాంబర్ లో…